Pradhan Mantri Kisan Samman Nidhi – PM Kisan: రైతులకు ఏడాదికి రూ.6,000.. పూర్తి వివరాలు

Pradhan Mantri Kisan Samman Nidhi

Scheme Introduction ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (Pradhan Mantri Kisan Samman Nidhi – PM Kisan) కేంద్ర ప్రభుత్వం రంగ పథకం. 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రైతుల వ్యవసాయ అవసరాలు, పంట సాగు, వ్యవసాయ ఇన్‌పుట్స్ కొనుగోలు, ఇతర కుటుంబ అవసరాలకు ఆర్థిక సహాయం (Financial Assistance) అందించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద అర్హత ఉన్న రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 అందుతుంది. … Read more